India, Covid Cases, Deaths
Patra Chawl Land Scam Case: శివసేన ముఖ్యనేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. పత్రాచల్ భూ కుంభకోణంలో మనీలాండరింగ్ కేసు లో సంజయ్ రౌత్ ప్రమేయం ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో విచారించిన అధికారులు సంజయ్ రౌత్ను అదుపులోకి తీసుకున్నారు. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ముంబైలోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన కొద్ది గంటలకే అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటివద్ద పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు […]
భారత్లో తొలి మంకీపాక్స్ మరణం సంభవించింది. కేరళలో త్రిస్సూర్కి చెందిన 22 ఏళ్ల వ్యక్తి మంకీపాక్స్ కారణంగా మరణించాడు. కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ ఈ విషయాన్ని వెల్లడించారు. వేరే దేశంలో ఉన్న సమయంలో మంకీపాక్స్ శోకిన ఈ యువకుడు భారతదేశానికి తిరిగి వచ్చాడు.
NIA conducts raids at 13 premises in six States over ISIS links : ఐఎస్ఐఎస్ కార్యకలాపాలకు సంబంధించి ఆరు రాష్ట్రాల్లోని 13 మంది అనుమానితుల ప్రాంగణాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఆదివారం సోదాలు నిర్వహించింది. మధ్యప్రదేశ్, గుజరాత్, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ సహా ఆరు రాష్ట్రాల్లో దాడులు కొనసాగుతున్నాయి. ఎన్ఐఏ మధ్యప్రదేశ్లోని భోపాల్, రైసెన్ జిల్లాల్లో సోదాలు నిర్వహించింది. గుజరాత్లోని భరూచ్, సూరత్, నవ్సారి, అహ్మదాబాద్ జిల్లాలు, బీహార్లోని అరారియా […]
Congress suspends 3 Jharkhand MLAs : జార్ఖండ్కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు భారీగా నగదుతో పట్టుబడడంతో చర్యలు తీసుకున్న కాంగ్రెస్ వారిని సస్పెండ్ చేసింది. పశ్చిమ బెంగాల్ పోలీసులు శనివారం ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కారు నుండి భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. నిన్న నగదుతో పట్టుబడిన ముగ్గురు ఎమ్మెల్యేలను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు జార్ఖండ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అవినాష్ పాండే తెలిపారు. రానున్న రోజుల్లో […]
Use ‘Tiranga’ as profile picture between Aug 2-15 : 75వ స్వాతంత్య్ర వేడుకలకు ఇంతకుముందెన్నడూ లేని విధంగా ఘనంగా జరపడానికి కేంద్ర ప్రభుత్వం భారీ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఆజాదీ కా అమృత మహోత్సవం అంటూ దేశ స్వాతంత్య్రం కోసం కృషి చేసిన మహాత్ములను గుర్తు చేసుకుంటూ సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు మరో ఆసక్తికర కార్యక్రానికి ప్రధాని శ్రీకారం చుట్టారు. ఆగస్టు 13-15 తేదీల మధ్య ‘హర్ ఘర్ తిరంగా’ ఉద్యమాన్ని నిర్వహించనున్నామని, […]
Raghuram Rajan, Country, Finance, RBI, Former Governor
ED officials arrive at Shiv Sena’s MP Sanjay Raut’s house : పట్రా చాల్ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను ఎదుర్కొంటున్న సంజయ్ రౌత్కు రోజురోజుకూ కష్టాలు పెరుగుతున్నాయి. ఈరోజు తెల్లవారుజామున సంజయ్ రౌత్ ఇంటికి చేరుకున్న ఈడీ అధికారులు ఆయనను విచారిస్తున్నారు. మరోవైపు తనకు ఎలాంటి స్కామ్తో సంబంధం లేదని సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు. “శివసేన అధినేత బాలాసాహెబ్ ఠాక్రేపై ప్రమాణం చేస్తూ ఈ మాట చెబుతున్నాను. బాలాసాహెబ్ మనకు పోరాటం నేర్పాడు. […]