Perni Nani: రాత్రి హోటల్ రూమ్స్ నుంచి వెళ్లిపోయినట్లు జరుగుతున్న సోషల్ మీడియా ప్రచారం పై పేర్ని నాని, వసంత కృష్ణ ప్రసాద్ స్పష్టత ఇచ్చారు. మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ వసంత కృష్ణ ప్రసాద్ పై ఉద్దేశ పూర్వకంగా మీడియా వాట్సప్ గ్రూప్ లో అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఇది ఎవరో చేసిన కిరాతక చర్య అని అన్నారు. ఒకే తల్లిదండ్రులకు పుట్టిన వారు ఇలాంటి ప్రచారాలు చేయరని, మా పార్టీ తరఫున అభ్యర్థి […]
తెలుగు భాషను పరిరక్షించుకోవాలంటే మాండలిక భాషను వాడుకలో ఉంచాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు. విశాఖలో రావి శాస్త్రి శతజయంతి సభలో జస్టిస్ ఎన్ వి రమణ ప్రసంగించారు. అనేక అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. రావి శాస్త్రి కవిత్వం ముందు తన హోదా కూడా గొప్ప కాదని తన అభిప్రాయమని అన్నారు
పింగళి వెంకయ్య స్వగ్రామంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఓ అవాంఛనీయ సంఘటన చోటు చేసుకుంది. కిషన్ రెడ్డి వచ్చే సమయానికి జాయింట్ కలెక్టర్ వెళ్లిపోవడంతో ఆయనకు కోపం వచ్చింది. అక్కడే ఉన్న ఆర్డీఓపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడి వాతావరణం ఒక్కసారి వేడెక్కింది.
ఆజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా KL యూనివర్సిటీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిధిగా వచ్చారు. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ జెండాకు ప్రాణం పోసింది కృష్ణా జిల్లా అని కొనియాడారు. 2014 లో సమర్థవంతమైన నాయకుడు దేశానికి కావాలని మోదీని ఎన్నుకున్నారని, మోదీ నాయకత్వంలో ఒక్క అవినీతి మరక లేకుండా పాలన సాగుతోందని కిషన్ రెడ్డి అన్నారు.
TTD, donations, new temples, 120 crores, Tata company
AP Minister Gudivada Amarnath:ఆంధ్రప్రదేశ్లో మద్య నిషేధం పై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాష్ట్రమంతటా నిరసనలు వ్యక్తం చేస్తున్నవేళ ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మద్యపాన నిషేధం అన్న మాటే తమ మేనిఫెస్టోలో లేదన్నారు. తాము మద్యనిషేధం చేస్తామని ఎప్పుడు.. ఎక్కడ చెప్పలేదని ఎక్కడైనా చెప్పామా? మేము అని తెలుగుదేశం పార్టీ సభ్యులను ప్రశ్నించారు. ఎక్కడైనా అని ఉంటే చూపించాలని సవాల్ చేశారు. […]
Bhuma Gagath Vikhyat Reddy files a petition on his sisters : దివంగత నేత భూమా నాగిరెడ్డి, శోభనాగిరెడ్డి కుటుంబంలో మరో వివాదం చెలరేగింది. భూమా కుమారుడు జగత్ విఖ్యాత్ రెడ్డి ఆస్తిలో వాటా కోసం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం మంచిరేవుల పరిధిలో తన తల్లి పేరుతో ఉన్న వెయ్యి గజాల స్థలంలో తనకు కూడా వాటా కావాలంటూ భూమ జగత్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. […]
Suspected Monkeypox Case in Guntur: రెండున్నర ఏళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్ మహమ్మారి.. కొత్త వేరియంట్లతో ఇంకా భయపెడుతూనే ఉంది. కొవిడ్ కల్లోలంముగిసిపోకముందే ప్రపంచాన్ని మరో వైరస్ వణికిపిస్తోంది.అదే మంకీఫాక్స్ ఈ మహమ్మారి ఆంధ్రప్రదేశ్ లో తొలి మంకీపాక్స్ అనుమానిత కేసు గుంటూరులో నమోదైంది. ఎనిమిదేళ్ల బాలునికి ఒంటిపై దద్దులు రావడంతో తల్లిదండ్రులు హాస్పటల్లో చేర్పించారు కానీ దద్దులు తగ్గకపోవడంతో డాక్టర్లు మంకీ పాక్స్ అనుమానిత కేసుగా గుర్తించి.హైదరాబాద్ లోని గాంధీ హాస్పటల్ కి రిఫర్ […]